రాష్ట్రీయం
సభకు వెళ్లకపోయినా నష్టం లేదు: జేసీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 July 2018
అమరావతి: తాను అవిశ్వాస తీర్మానంపై చర్చ రోజు పార్లమెంట్కు వెళ్లబోనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి స్పష్టంచేశారు.ప్రభుత్వం ఎలాగూ కూలిపోదు.. అయినా నాకు ఇంగ్లిష్ రాదు.. హిందీ రాదు.. ఇక నేను సభకు వెళ్లినా, వెళ్లకపోయినా పెద్దగా నష్టమేమీ లేదు. సభలో బాగా మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు చూసుకుంటారు అని జేసీ అనడం గమనార్హం.