ఆంధ్రప్రదేశ్‌

ఎపి ప్రజలతో మోదీ, బాబు చెలగాటం:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం ప్రకారం నీరుగార్చారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ప్రత్యేకహోదా సంజీవని కాదని బాబు వ్యాఖ్యానించడం వల్లే కేంద్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, ఎపి ప్రజలతో ప్రధాని మోదీ, చంద్రబాబు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పిన ఎన్‌డిఎ నేతలు ఇపుడు లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినపుడే ఎపికి నిధులు, రాయితీలు దండిగా వస్తాయని జగన్ అన్నారు.