రాష్ట్రీయం
కళానికేతన్ ఎండీ దంపతుల అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 January 2016
హైదరాబాద్ : కళానికేతన్ షోరూం దంపతులు ఎండీ లీలాకుమార్, కృష్ణకుమారిలను సీసీఎస్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ, ఏపీలో 8 బ్యాంకులకు రూ.800 కోట్ల మేర మోసం చేసినట్లు గుర్తించారు. సీసీఎస్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పుడు పత్రాలతో మోసానికి పాల్పడినట్లు గుర్తించి కళానికేతన్ ఎండీ దంపతులను అరెస్ట్ చేశారు.