ఆంధ్రప్రదేశ్‌

కారెం శివాజీ నియామకంపై హైకోర్టు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకంలో నిబంధనలు పాటించలేదంటూ జేవీ ప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. నియామకంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి, కారెం శివాజీకి నోటీసులు జారీ చేసింది. అంతరం ఈ కేసును వచ్చేనెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఇవాళ సాయంత్రం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ ప్రమాణ స్వీకారం చేయాల్సిఉంది.