రాష్ట్రీయం

సామాజిక రుగ్మతలు రూపుమాపేందుకు ప్రత్యేక కృషి : సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రైతుబంధు పథకం అమలుతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ర్టావతరణ వేడుకల్లో సీఎం ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో సాగునీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సవరించి, గోదావరి, కృష్ణ నదీజలాలను తెలంగాణ పొలాలకు తరలించే విధంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రైతులు కన్న కలలు నిజం చేయాడానికి ప్రభుత్వం నడుం కట్టింది అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.