కడప

26న జస్టిస్ మంజునాథ్ కమిషన్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కలెక్టరేట్), సెప్టెంబర్ 22:కాపులతో సహా 11 కులాలను బిసి జాబితాలో చేర్చాలన్న వినతులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఈనెల 26న కడపకు రానుంది. జడ్పీ సమావేశ మందిరంలో మూడురోజులపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. జిల్లాలోని వివిధ సంఘాల తరపున వినతులు స్వీకరిస్తారు.