కడప

గురు నిలయం ప్రారంభించిన శ్రీదత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్), సెప్టెంబర్ 22:కడప నగరం విశ్వనాథపురంలో వెలసివున్న మైసూరుకు చెందిన శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో గురువారం ఉదయం కొత్తగురు నిలయాన్ని శ్రీదత్తవిజయానంద తీర్థస్వామిజి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత స్వామిజీ శ్రీచక్రపూజ, రుద్రహోం నిర్వహించారు. పైకార్యక్రమాల్లో నగరంతోపాటు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజలు అనంతరం భక్తులనుద్దేశించి శ్రీదత్తవిజయానందతీర్థస్వామి ప్రసంగించారు. ఈకార్యక్రమంలో ఎస్‌జిఎస్ ట్రస్టి చైర్మన్ డాక్టర్ రామమనోహర్‌రెడ్డి, ట్రస్టి సభ్యులు ఎం.నరసింహులు, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కెఎల్‌ఎం ప్రసాద్, కె.సత్యనారాయణ, దాసప్ప, సేవకులు, పాల్గొన్నారు.