రాష్ట్రీయం
కేరళకు 500 టన్నుల బియ్యాన్ని పంపిన తెలంగాణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 22 August 2018
హైదరాబాద్: వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపింది. ఇప్పటికే రూ.25కోట్లు నగదు, పాలపొడి, నీటిని శుద్ధిచేసే యంత్రాలు, బాలామృతం ఆహారాన్ని అందజేసిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బియ్యాన్ని 18 లారీల్లో పంపింది. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జెండా ఊపారు.