రాష్ట్రీయం
ప్రజాకాంక్షను చాటుతాం:కోదండరామ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 10 March 2018
హైదరాబాద్: ప్రజలు సోయలోకి వస్తే తమకు పుట్టగతులుండవని ప్రభుత్వం భయపడుతుందని టీజేఎసీ నాయకుడు కోదండరామ్ అన్నారు. ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడుతూ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభకు వెళ్లనీయకుండా ప్రభుత్వం కార్యకర్తలను నిర్బంధిస్తుందని విమర్శించారు. తన ఇంటిని పోలీసు దిగ్బంధనం చేశారని
అన్నారు. అయినప్పటికీ ట్యాంక్బండ్పై ప్రజాకాంక్షను చాటిచెబుతామని అన్నారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తినే గుర్తుకుచేసుకోవటం పాలకులకు ఇష్టం లేదని అన్నారు.