రాష్ట్రీయం

కృష్ణానదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద కృష్ణానదిని చూసేందుకు వచ్చిన నలుగురు విద్యార్థులు నదిలో గల్లంతయ్యారు. కృష్ణాబ్యారేజీ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నీటి ప్రవాహాన్ని చూసేందుకు వచ్చిన విద్యార్థులు తాడేకోరు శివ (14), నీలం క్రాంతికుమార్ (10), నీలం శశి (8), దినేష్ (7)గా నీటిలో కొట్టుకుపోయారు. వీరంతా చిర్రావూరు వాసులుగా గుర్తించారు.