రాష్ట్రీయం
తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు: మంత్రి కేటీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 1 May 2018
మేడ్చల్ : హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామని, నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్ను ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కండ్లకోయ వద్ద 1.10 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎక్స్ప్రెస్వేను రూ. 125 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.