ఆంధ్రప్రదేశ్‌

బయోమ్యాక్స్ మూసివేతకు పిసిఐ ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: నాలుగు రోజులపాటు మంటలు ఎగసిపడిన బయోమ్యాక్స్ రసాయన కర్మాగారాన్ని మూసివేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశించింది. దువ్వాడ సెజ్‌లోని ఈ కర్మాగారంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించాక మంటలు పూర్తిస్థాయిలో తగ్గించేందుకు నాలుగు రోజుల సమయం పట్టింది. ప్రమాదం వల్ల 125 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.