ఆంధ్రప్రదేశ్‌

కడప జిల్లాలో లోయలోకి దూసుకెళ్లిన లారీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐదుగురు దుర్మరణం..
* 20 మందికి తీవ్రగాయాలు
కడప: కడప జిల్లాలో సోమవారం ఉదయం కడప-చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వల చెరువు ఘాట్ మలుపు వద్ద లారీ లోయలోకి దూసుకెళ్లిన సంఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.