ఆంధ్రప్రదేశ్
మద్యం సేవించి ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 April 2016
గుంటూరు: మద్యం తాగిన కొద్ది సేపటికే ఇద్దరు మరణించిన ఘటన అమరావతి మండలం పునుగోడులో గురువారం ఉదయం జరిగింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కాటంరాజు (55), నీలయ్య (36) మద్యం సేవించి కాసేపటికే అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరూ మరణించారు. వీరు అతిగా తాగడం వల్ల మరణించరా? లేక మద్యంలో కల్తీ జరిగిందా? అనే విషయాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.