ఆంధ్రప్రదేశ్
విజయ్మాల్యాపై చెక్ బౌన్స్ కేసులు వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 4 August 2016
హైదరాబాద్: జీఎంఆర్ సంస్థ విజయ్మాల్యాపై పెట్టిన రెండు చెక్ బౌన్స్ కేసులను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. రూ.50లక్షలు విలువైన రెండు చెక్ బౌన్స్కేసుల్లో మాల్యా మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించారు. శిక్షకు సంబంధించిన తీర్పు ఆరోసారి కూడా వాయిదా పడింది. ఈ కేసులో విజయ్మాల్యాపై నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. కానీ వీటిని అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.