ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు గురించి చెప్పటంలో విఫలమయ్యామని తెలిపారు. తమ ఇద్దరి మధ్య కేవలం దేశ రాజకీయ పరిస్థితులపై మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు.