రాష్ట్రీయం
మెట్రో అవినీతిపై విచారణకు ఆదేశించాలి:రేవంత్రెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 29 March 2018
హైదరాబాద్: మెట్రో నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఎల్అండ్టి అధికారులు 1200 కోట్ల విలువైన ఆస్తులను కేసీఆర్ బినామీ కంపెనీకి బదిలీ చేశారని కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్అండ్టి ఆస్తులను రూ.250 కోట్లకే కేసీఆర్ కుటుంబం బినామీగా దక్కించుకుందని, దీనిపై విచారణకు ఆదేశించాలచి ఆయన డిమాండ్ చేశారు.