ఆంధ్రప్రదేశ్‌

రెండు ప్రాజెక్టులకు జగన్ అడ్డుపుల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా కడపకు నీళ్లు ఇచ్చినా ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు పూర్తి కావడం జగన్‌కు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా 40 టిఎంసిల నీటిని ఆదా చేసి దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే టిడిపికి జనంలో బలం పెరుగుతుందనే ఆందోళన జగన్‌లో నెలకొందన్నారు.