రాష్ట్రీయం

రైతుల నుంచి 28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రైతుల నుంచి 28 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, తొలివిడతగా రూ. 200 కోట్లు విడుదల చేశామని, వారం రోజుల్లోగా మిగతా నిధులు విడుదల చేస్తామని మంత్రి పుల్లారావు తెలిపారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు కేంద్రంగా ఓ చోట కొబ్బరి పార్కును నిర్మిస్తామని పేర్కొన్నారు.