రాష్ట్రీయం

చంద్రబాబు వెన్నంటే ఉన్నాను:మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీయార్ తరువాత చంద్రబాబు వెన్నంటే ఉన్నానని, అలాంటి నన్ను పిలవకుండా సమావేశం నిర్వహించటం బాధ అనిపించిందని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్శింహులు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు తమ్ముడిలాంటి వాడిని, తెలంగాణలో టిడిపి పార్టీకి సరైన నాయకత్వం లేదని, భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు. రేవంత్ వల్ల పార్టీ బలహీనపడిందని, ఎవరెవరికి అయితే చంద్రబాబు పదవులు ఇచ్చారో వారే ద్రోహం చేశారని విమర్శించారు.