ఆంధ్రప్రదేశ్‌

ఏడాది శిశువుతో తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇక్కడి ప్రకాశం బ్యారేజీ వద్ద బుధవారం ఉదయం పసిపాపతో పాటు ఓ తల్లి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నర్సాపురానికి చెందిన దుర్గ్భావాని అందరూ చూస్తుండగానే శిశువును ఎత్తుకుని నదిలోకి దూకింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.