ఆంధ్రప్రదేశ్‌

ముంబై వెళ్లనున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో ఒప్పందం కుదరనుంది. ఈనెల 7,8 తేదీల్లో ముంబైలో పర్యటించేందుకు కెసిఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ మేరకు పలు అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి వెంట నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు, ఉన్నతాధికారులు వెళ్లనున్నారు.