ఆంధ్రప్రదేశ్‌

జూన్ 20నాటికి తాత్కాలిక సచివాలయం రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులు వచ్చే నెల 20నాటికి పూర్తవుతాయని మున్సిపల్ మంత్రి నారాయణ సోమవారం తెలిపారు. అమరావతి వద్ద శాశ్వత ప్రాతిపదికన నిర్మించే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భవనాలకు డిజైన్లను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. డిజైన్లను ఆమోదించిన వెంటనే పలు నిర్మాణాలను స్థలాలను కేటాయిస్తామన్నారు.