ఆంధ్రప్రదేశ్
న్యాయాధికారుల క్యాడర్ విభజన కేసు వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 July 2017
న్యూఢిల్లీ, జూలై 11: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని న్యాయాధికారుల క్యాడర్ విభజనపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ ఆగస్టు 2వ తేదీకి వాయిదా పడింది. ఇప్పటికే న్యాయాధికారుల నియామకాలపై హైకోర్టు మార్గదర్శకాలను కేంద్రానికి సమర్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సుప్రీం కోర్టుకు నివేదిక సమార్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరికొంత సమయం కావాలని కేంద్రం తరపున్యాయవాది మణీందర్సింగ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్తోకూడిన ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు. దీంతో ధర్మాసనం పిటిషన్ల్ విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.