రాష్ట్రీయం

‘నీరు-ప్రగతి’కి గవర్నర్‌కు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: అనంతపురంలో నిర్వహిస్తున్న నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిశోర్ బాబు సోమవారం ఆహ్వానించారు. రాజ్‌భవన్‌కు వెళ్లిన మంత్రులు కొద్ది సేపు గవర్నర్‌కు రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. అనంతపురం జిల్లాలో మంగళవారం ప్రారంభం అయ్యే నీరు ప్రగతి కార్యక్రమానికి హాజరుకావాలని వారు గవర్నర్‌ను ఆహ్వానించారు.