అంతర్జాతీయం

నేపాల్‌ బేస్‌ క్యాంప్‌లో తుఫాను: 9 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండ్‌ : నేపాల్‌లో సంభవించిన తుఫాను ధాటికి తొమ్మిదిమంది పర్వతారోహకులు మృతి చెందినట్లు అధికారులు సోమవారం నిర్ధారించారు. గుర్జా హిమాల్‌ పర్వతంపై ( 8వేల మీటర్ల ఎత్తు) ఏర్పాటు చేసిన బేస్‌కాంప్‌లో దక్షిణ కొరియా నుండి కూడా ఐదుగురు, నలుగురు నేపాల్‌ పర్వతారోహకులు మృతి చెందారు.