ఆంధ్రప్రదేశ్
శ్రీవారికి కోటి రూపాయల విరాళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 March 2016
తిరుమల, మార్చి 11: టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి విశాఖపట్నంకు చెందిన మైత్రి ఐ ఎన్ఎఫ్ఆర్ఏ ఎండి తెల్లా శ్రీనివాసరావు శుక్రవారం రూ.కోటి 11రూపాయలను విరాళంగా అందించారు. విరామ సమయంలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి అన్నదానం ట్రస్టుకు డి డి రూపంలో విరాళాన్ని అందించారు.