ఆంధ్రప్రదేశ్‌

ఉప్పుటేరులో పడవ బోల్తా : ప్రయాణీకులు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా జిల్లాలోని గొల్లపాలెం నుంచి పశ్చిమగోదావరి జిల్లా పాతపాడుకు ఉప్పుటేరులో వెళ్తున్న పడవ మంగళవారం ఉదయం బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న మొత్తం 30 మంది క్షేమంగా ఒడ్డుకు చేరుకోవటంతో పెను ప్రమాదం తప్పింది. పాతపాడు చేపల మార్కెట్‌కు వెళ్లే ప్రయాణీకులను పరిమితికి మించి పడవలో ఎక్కించటం వల్లే ఈ ఘటన జరిగింది.