రాష్ట్రీయం
ప్రజలకు భరోసా కల్పించాలనే పాదయాత్ర: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 April 2018
అమరావతి: రాష్ట్రంలో పరిస్థితులను చూసిన తర్వాతే పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నానని, వాస్తవాలను వెల్లడించి ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేశానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం చేపట్టిన తర్వాత సాధించిన విజయాలను వివరించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశామని సీఎం వివరించారు.