ఆంధ్రప్రదేశ్
వైకాపాలో చివరకు మిగిలేది జగన్ కుటుంబమే!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 April 2016
అనంతపురం: వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని లేకుంటే ఆ పార్టీలో అతని కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని మంత్రి పరిటాల సునీత అన్నారు. జగన్ ధోరణి నచ్చకే వైకపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని, డబ్బులిచ్చి వారిని చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సిఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూశాకే వైకాపా ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టిడిపిలోకి వస్తున్నారని ఆమె అన్నారు.