ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో పోటీపై త్వరలో నిర్ణయం:పవన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 10 November 2018
అమరావతి: తెలంగాణలో పోటీ చేసే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ 23 అసెంబ్లీ స్థానాల్లోనూ, మూడు పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేయాలని భావించామని, కాని ముందస్తు ఎన్నికలు రావటంతో సందిగ్ధత నెలకొన్నదని అన్నారు. కాగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన పార్టీలో చేరారు. ఏజెన్సీ ప్రాంతానికి బాలరాజు చేస్తున్న సేవలు నచ్చే ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.