ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు కావలి మండలం గౌరారం వద్ద సోమవారం అర్ధరాత్రి వేళ రోడ్డుపక్క ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణీకులు మరణించారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.