రాష్ట్రీయం

పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: జిల్లాలో పిడుగులు పడి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు కూలిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. భోగాపురం మండలం పెద్దకొండరాజుపాలెం వద్ద సముద్ర తీరం పడవలను ఒడ్డుకు చేర్చుతుండగా బలమైన ఈదురుగాలులకు సముద్రంలో గల్లంతైన బొందు చిన్న అమ్ములు(30) స్థానికులు గాలిస్తున్నారు. అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే అకాల వర్షాలు పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.