ఆంధ్రప్రదేశ్‌

రేపు మోదీతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. ఈ మేరకు ఆయనకు ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంటు మంజూరైంది. ప్రధానితో భేటీ సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు దిల్లీ చేరుకుని కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా రాష్టప్రతి, ఇతర ప్రముఖులను కలుస్తారు.