ఆంధ్రప్రదేశ్‌

పోలవరం పూర్తయితే ఏపీకి నీటిసమస్య ఉండదు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: పోలవరం పూర్తయితే ఏపీలో నీటిసమస్య లేకుండా పోతుందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో సాగునీటి సమస్యను అధిగమించామని, ఇది పట్టిసీమ నిర్మాణంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. విద్యుత్‌ విషయంలోనూ ఇదే తరహా విజయం సాధించామని, గత ఏడాది ఏపీ మినహా ఏ రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించలేదని అన్నారు.