ఆంధ్రప్రదేశ్
పోలవరం పూర్తయితే ఏపీకి నీటిసమస్య ఉండదు : చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 September 2016
హైదరాబాద్: పోలవరం పూర్తయితే ఏపీలో నీటిసమస్య లేకుండా పోతుందని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో సాగునీటి సమస్యను అధిగమించామని, ఇది పట్టిసీమ నిర్మాణంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. విద్యుత్ విషయంలోనూ ఇదే తరహా విజయం సాధించామని, గత ఏడాది ఏపీ మినహా ఏ రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించలేదని అన్నారు.