ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడను కలిసిన పోలీస్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో విశాఖ రేంజి డిఐజి శ్రీకాంత్, ఎస్‌పిలు రవిప్రకాష్, రాజకుమారి బుధవారం భేటీ అయ్యారు. దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వ ప్రతిపాదనలపై వారు ఆయనతో చర్చించినట్లు సమాచారం.