రాష్ట్రీయం

మందుపాతర పేలి ఏడుగురు పోలీసులు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలామూ : జార్గండ్‌ రాష్ట్రం పలామూ జిల్లా ఛత్తర్‌పూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి పోలీసులు ఒక మినీ బస్‌లో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.