ఆంధ్రప్రదేశ్‌

భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వడ్లమూడి మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం రాత్రి హరిణి అనే 18 ఏళ్ల బయోటెక్నాలజీ విద్యార్థిని కళాశాల భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ప్రేమ వైఫల్యం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సహచర విద్యార్థినులు చెబుతున్నారు.