ఆంధ్రప్రదేశ్‌

ప్రాజెక్టులు పూర్తికాకుంటే చర్యలు తప్పవు: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కొన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనందునే నేడు రాయలసీమలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, కాంట్రాక్టర్లు ఇకనైనా నిర్లక్ష్యం వీడకుంటే కఠిన చర్యలు తప్పవని సిఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయన గురువారం ఇక్కడ పోలవరంతో పాటు సీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తీరుతెన్నులను సమీక్షించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇక నిర్లిప్తతను సహించేది లేదన్నారు.