రాష్ట్రీయం
కాలేశ్వరాన్ని సందర్శించిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 30 March 2018
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాష్ట్ర నీటిపారుదుల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు శుక్రవారం హెలికాఫ్టర్లో బయలుదేరి వెళ్లారు. వీరు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం విదితమే.