ఆంధ్రప్రదేశ్
కృష్ణా పుష్కరాలకు ఎన్టీఆర్కు మంత్రి ఆహ్వానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 August 2016
హైదరాబాద్: ఈ నెల 12 నుంచి ఎపిలో జరిగే కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ను మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆహ్వానించారు. ఆయన గురువారం ఎన్టీఆర్ను కలిసి ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రిక అందజేశారు.