ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలకు ఇద్దరు ప్రత్యేక అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే నెల 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పర్యవేక్షించేందుకు ఎపి ప్రభుత్వం ఇద్దరు ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు బి.రాజశేఖర్‌ను, కర్నూలుకు జి.అనంతరామును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.