ఆంధ్రప్రదేశ్‌

రామానుజ సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఏడాదిపాటు నిర్వహించే రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మే 10 వరకూ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు రామానుజ రథాన్ని ప్రారంభించారు.