రాష్ట్రీయం
యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో చోరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 September 2018
హైదరాబాద్: బెంగళూరు నుంచి కాచిగూడ వస్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో భారీ దోపిడి జరిగింది. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్లో ఆగివున్న సమయంలో కిటికీల నుంచి ఐదుగురు ప్రయాణీకుల నగలు, నగదు దోపిడి చేశారు. మొత్తం 25 తులాల నగలు, రూ.10 వేల నగదు దోచుకువెళ్లారు. సిగ్నిల్స్ను కోసి రైలు ఆగిన తరువాత ఈ దోపిడికి పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.