రాష్ట్రీయం
సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 March 2018
భద్రాచలం :భద్రాచలం శ్రీ సీతారాముల వారికి తెలంగాణ ప్రభుత్వం, టీటీడీ అధికారులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, పలువురు అధికారులు సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు. స్వామివారి కల్యాణోత్సవానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం కి.మీ మేర భక్తుల క్యూలైన్లలో వేచి ఉన్నారు. శ్రీరామ నామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.