ఆంధ్రప్రదేశ్‌

20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మైలవరం మండలం కొత్తగూడెం గ్రామంలో రేషన్ దుకాణాల నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బియ్యాన్ని మార్కెట్ కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.