రాష్ట్రీయం

ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ యత్నం :రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ..గ్రేటర్‌లో గెలుపుపై టీఆర్‌ఎస్‌లో సమన్వయం లేదని అన్నారు. తండ్రీ కూతుళ్లు, కుమారుడు రోజుకు ఇన్ని సీట్లు గెలుస్తామని చెబుతున్నారని, ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయని అన్నారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందని అన్నారు.