ఆంధ్రప్రదేశ్‌

సిబిఐ వలలో రైల్వే గార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని లక్షలాది రూపాయలను వసూలు చేసి నిరుద్యోగులను మోసగించిన రైల్వే గార్డు షేక్ మహబూబ్ పాషాను శుక్రవారం ఉదయం సిబిఐ ఉద్యోగులు అరెస్టు చేశారు. ఓ యువకుడి నుంచి మూడున్నర లక్షల రూపాయల నగదును బాషా తీసుకుంటున్నప్పుడు సిబిఐ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.