రాష్ట్రీయం
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 30 April 2018
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్లోని వివాహానికి హాజరై కారులో కోటగిరికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.