రాష్ట్రీయం
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 December 2015
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా మక్తల్లోని నల్లజానమ్మ గుడివద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం, టాటా ఏస్ వాహనాన్ని ఓ లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.